సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్ కుటుంబం
ABN, Publish Date - Jan 19 , 2026 | 11:29 AM
మేడారం సమ్మక్క-సారలమ్మలను సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. సమ్మక్క - సారలమ్మ గద్దెలను సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న సందర్భం మరచిపోలేని పవిత్ర జ్ఞాపకమని సీఎం రేవంత్ అన్నారు. ఈ గడ్డకు పోరాటాల స్ఫూర్తి నింపిన మేడారం సమ్మక్క - సారలమ్మల గద్దెలను ప్రజా ప్రభుత్వంలో పునర్నిర్మించి భక్తులకు అంకితం చేసే పవిత్ర అవకాశం తనకు దక్కిందని చెప్పారు.
1/8
కుటుంబంతో కలిసి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి
2/8
మేడారంలో గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని పునఃప్రారంభించిన సీఎం
3/8
మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని వన దేవతలకు సమర్పించిన రేవంత్ రెడ్డి
4/8
ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో పైలాన్ను ఆవిష్కరించిన సీఎం
5/8
సోమవారం ఉదయం కుటుంబం, సహచర మంత్రులతో కలిసి వనదేవతలు, జన దేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్
6/8
2026 జనవరి 19.. తన జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోయే రోజని చెప్పిన ముఖ్యమంత్రి
7/8
ఈ గడ్డకు పోరాటాల స్ఫూర్తి నింపిన మేడారం సమ్మక్క - సారలమ్మల గద్దెలను ప్రజా ప్రభుత్వంలో పునర్నిర్మించి భక్తులకు అంకితం చేసే పవిత్ర అవకాశం తనకు దక్కిందన్న సీఎం
8/8
సమ్మక్క - సారలమ్మ గద్దెలను సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న సందర్భం మరచిపోలేని పవిత్ర జ్ఞాపకమని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
Updated at - Jan 19 , 2026 | 12:56 PM