తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్
ABN, Publish Date - Jan 19 , 2026 | 08:32 PM
తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. పాప వినాశనం మార్గంలో సంచరిస్తోన్న ఏనుగులు ఒక్కసారిగా రోడ్లమీదకు వచ్చాయి.
1/5
తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. పాప వినాశనం మార్గంలో ఏనుగుల గుంపు ఒక్కసారిగా రోడ్లమీదకు వచ్చింది.
2/5
వెంటనే అప్రమత్తమైన అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగింది. ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
3/5
ఈ సమయంలో పాపవినాశనంకు భక్తుల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పిందని అటవీ శాఖ సిబ్బంది తెలిపారు.
4/5
ఈ మార్గాల్లో ప్రయాణించే సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
5/5
గతంలో సైతం ఏనుగు గుంపులు రాత్రి సమయాల్లో రహదారిపైకి వచ్చేవి. టీటీడీ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ని సైతం ఇప్పుడు ధ్వంసం చేశాయి.
Updated at - Jan 19 , 2026 | 09:16 PM