వీఈఎం టెక్నాలజీస్ రూ.185 కోట్ల సమీకరణ
ABN , Publish Date - May 21 , 2026 | 01:52 AM
డిఫెన్స్, ఏరోస్పేస్ రంగానికి చెందిన హైదరాబాద్ కంపెనీ వీఈఎం టెక్నాలజీస్ రూ.185 కోట్ల నిధులు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): డిఫెన్స్, ఏరోస్పేస్ రంగానికి చెందిన హైదరాబాద్ కంపెనీ వీఈఎం టెక్నాలజీస్ రూ.185 కోట్ల నిధులు సమీకరించింది. ఇన్క్రెడ్ క్యాపిటల్ ఆర్థిక సేవల విభాగమైన ఇన్క్రెడ్ క్యాపిటల్ ఇన్వె్స్టమెంట్ నుంచి ఈ ఫండింగ్ను దక్కించుకుంది. కంపెనీ తయారీ మౌలిక వసతుల బలోపేతంతోపాటు ఏరోస్పేస్, డిఫెన్స్ వ్యవస్థల సామర్థ్యాల పెంపునకు ఈ నిధులు దోహదపడనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..
చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ..