జోయాలుక్కాస్ బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను ప్రారంభించింది
ABN , Publish Date - Apr 05 , 2026 | 03:17 AM
ఆభరణాల రిటైల్ సంస్థ జోయాలుక్కాస్.. హైదరాబాద్, పంజాగుట్టలో బ్రిలియన్స్ డైమండ్ జువెలరీ షోను...
ఆభరణాల రిటైల్ సంస్థ జోయాలుక్కాస్.. హైదరాబాద్, పంజాగుట్టలో బ్రిలియన్స్ డైమండ్ జువెలరీ షోను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో జోయాలుక్కాస్ రీజినల్ మేనేజర్ సునీల్ పీఎస్, నటీమణులు అశ్వినీ, ప్రియా దేస్పాగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు