సీఐఐ ఏపీ చైర్మన్గా నరేంద్రకుమార్
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:27 AM
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా ఎస్ నరేంద్ర కుమార్ ఎన్నికయ్యారు...
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా ఎస్ నరేంద్ర కుమార్ ఎన్నికయ్యారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈయన చైర్మన్గా వ్యవహరించనున్నారు. నరేంద్ర ప్రస్తుతం ఎపెక్స్ సొల్యూషన్స్ ఈడీగా ఉన్నారు. కాగా శ్రవణ్ షిప్పింగ్ సర్వీసెస్ ఎండీ జీ సాంబశివరావు వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు.
ఈ వార్తలూ చదవండి:
ఈద్-ఉల్-ఫితర్.. నేడు బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త ఆదాయ పన్ను చట్టం