ప్రత్యేక కంపెనీగా స్పేస్, హైడ్రాలజీ వ్యాపారాలు
ABN , Publish Date - Feb 28 , 2026 | 02:02 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆస్ట్రా మైక్రోవేవ్.. తన స్పేస్, మెటియోరాలజీ, హైడ్రాలజీ వ్యాపారాలను ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం జరిగిన...
ఆస్ట్రామైక్రోవేవ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆస్ట్రా మైక్రోవేవ్.. తన స్పేస్, మెటియోరాలజీ, హైడ్రాలజీ వ్యాపారాలను ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇందుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్టు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. ఈ వ్యాపారాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకే ఈ మూడు వ్యాపారాలను ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. దీనివల్ల కంపెనీ వాటాదారులకూ లబ్ది చేకూరుతుందని ఆస్ట్రా మైక్రోవేవ్ పేర్కొంది.
మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. తన ప్రీమియం రిటైల్ నెట్వర్క్ను వేగంగా విస్తరించేందుకు సిద్ధమైంది. చిన్న ఫార్మాట్ ప్రీమియం అవుట్లెట్స్.. నెక్సా స్టూడియోలను 2030-31 నాటికి దేశవ్యాప్తంగా 600-700 వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
ఈ వార్తలూ చదవండి
ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ