తిరుపతిలో రెచ్చిపోతున్న సైకోలు.. కూటమి నేతల సైలెన్స్
ABN, Publish Date - Jun 22 , 2025 | 07:43 AM
తిరుపతిలో వైసీపీ సోషల్ మీడియా నేతలు రెచ్చిపోతున్నారు. కూటమి నేతలపై దుష్ప్రచారం చేస్తున్నా.. వాటిని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు తిప్పికొట్టలేక పోతున్నారు.
తిరుపతిలో వైసీపీ సోషల్ మీడియా నేతలు రెచ్చిపోతున్నారు. కూటమి నేతలపై దుష్ప్రచారం చేస్తున్నా.. వాటిని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు తిప్పికొట్టలేక పోతున్నారు. టెంపుల సిటీలోని కూటమి నేతల అనైక్యతతోనే వైసీపీ పోషల్ మీడియా నేతలు రెచ్చిపోతున్నారా? మున్సిపల్ కార్పొరేషన్ స్థలాన్ని విక్రయించాలన్న అంశంపై జరిగిన భేటీలో కూటమి నేతలు చేసిందేమిటీ? వైసీపీ పై చెయ్యి సాధించడానికి కారణమేంటి? చివరకు జరిగిందేంటి?
ఈ వీడియోలను వీక్షించండి..
కేబీఆర్ పార్క్ పేరు మార్చండి..ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్
మారనున్న తిరుపతి విమానాశ్రయం, అలిపిరి ఆర్చ్ రూపురేఖలు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jun 22 , 2025 | 07:43 AM