అమిత్ షాకు ఘనస్వాగతం పలికిన పవన్ , చంద్రబాబు
ABN, Publish Date - Jan 18 , 2025 | 10:15 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి ఆయన చేరుకున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి ఆయన చేరుకున్నారు. అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు.
Updated at - Jan 18 , 2025 | 10:15 PM