మోదీ సభలో మహిళా ఎమ్మెల్యేల సందడి

ABN, Publish Date - May 02 , 2025 | 03:39 PM

రాజధాని పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ప్రధాని మోదీ సభలో టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు సందడి చేశారు. ఈ సభకు కూటమి పార్టీలకు చెందిన ఎంపీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి దాదాపు 5 లక్షల మంది ప్రజలు తరలి వచ్చారు. వీరికి ఎటువంటి ఇబ్బంది కలగ కుండా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకొంది.

రాజధాని పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ప్రధాని మోదీ సభలో టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు సందడి చేశారు. ఈ సభకు కూటమి పార్టీలకు చెందిన ఎంపీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి దాదాపు 5 లక్షల మంది ప్రజలు తరలి వచ్చారు. వీరికి ఎటువంటి ఇబ్బంది కలగ కుండా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకొంది.

మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 02 , 2025 | 03:40 PM