అమెరికా రక్షణ మంత్రికి జైశంకర్ ఫోన్
ABN, Publish Date - May 08 , 2025 | 10:48 PM
భారత్ , పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపుగా యుద్ధ వాతావరణం ఉంది. పాకిస్థాన్ ఎంత వేగంగా ద్రోనులను ప్రయోగిస్తోందో.. అంతే వేగంగా భారత్ వాటిని తిప్పి కొడుతోంది. దీంతో ఇరుదేశాల మధ్య దాదాపుగా యుద్ధ వాతావరణం ఏర్పడింది. అలాంటి వేళ.. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్.. యూఎస్ రక్షణ శాఖ మంత్రికి ఫోన్ చేసి.. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం నెలకున్న పరిస్థితులతోపాటు పాకిస్థాన్ ఏ విధంగా కవ్వింపు చర్యలకు దిగుతుందో సోదాహరణగా వివరించారు.
భారత్ , పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపుగా యుద్ధ వాతావరణం ఉంది. పాకిస్థాన్ ఎంత వేగంగా ద్రోనులను ప్రయోగిస్తోందో.. అంతే వేగంగా భారత్ వాటిని తిప్పి కొడుతోంది. దీంతో ఇరుదేశాల మధ్య దాదాపుగా యుద్ధ వాతావరణం ఏర్పడింది. అలాంటి వేళ.. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్.. యూఎస్ రక్షణ శాఖ మంత్రికి ఫోన్ చేసి.. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం నెలకున్న పరిస్థితులతోపాటు పాకిస్థాన్ ఏ విధంగా కవ్వింపు చర్యలకు దిగుతుందో సోదాహరణగా వివరించారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 08 , 2025 | 10:48 PM