వాజపేయి మన దేశ సత్తాను ప్రపంచానికి చాటారు
ABN, Publish Date - Dec 15 , 2025 | 06:13 PM
అటల్ మోదీ సుపరిపాలన యాత్ర నెల్లూరు చేరుకొంది. మాజీ ప్రధాని వాజ్ పేయి కాంస్య విగ్రహాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు.
అటల్ మోదీ సుపరిపాలన యాత్ర నెల్లూరు చేరుకొంది. మాజీ ప్రధాని వాజ్ పేయి కాంస్య విగ్రహాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు. దేశంలో అణు పరీక్షలు, కార్గిల్ యుద్ధంతో మన దేశ సత్తాను ప్రపంచానికి చాటారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
మతం మారిన యువకుడు .. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ వీడియోలు
సర్పంచ్ గా గెలిచిన అభ్యర్థి బావిలోకి దిగి మరీ
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 15 , 2025 | 06:27 PM