చికిత బృందానికి కాంస్యం
ABN , Publish Date - Feb 06 , 2025 | 03:43 AM
జాతీయ క్రీడల్లో తెలంగాణకు మూడో కాంస్య పతకం లభించింది. డెహ్రాడూన్లో బుధవారం జరిగిన ఆర్చరీ మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ క్రీడల్లో తెలంగాణకు మూడో కాంస్య పతకం లభించింది. డెహ్రాడూన్లో బుధవారం జరిగిన ఆర్చరీ మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో చికితరావు, మానస, శ్రేష్ట, మన్సుర్హతో కూడిన రాష్ట్ర జట్టు కాంస్యం పోరులో 232-229తో ఢిల్లీ జట్టుపై గెలిచి పతకం అందుకుంది.
ఇదీ చదవండి:
పోయిన చోటే వెతుక్కుంటున్న వరుణ్.. విధినే ఎదిరించిన యోధుడు
ఇంగ్లండ్తో తొలి వన్డే.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..
సిక్సులతో విరుచుకుపడ్డ రోహిత్-కోహ్లీ.. క్రెడిట్ అంతా అభిషేక్కే
మరిన్ని క్రీడలు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి