ఢిల్లీ చెస్ విజేత అభిజిత్
ABN , Publish Date - Jun 15 , 2025 | 04:42 AM
ఢిల్లీ ఓపెన్ చెస్ టైటిల్ను భారత జీఎం అభిజిత్ గుప్తా (8.5 పాయింట్లు) సొంతం చేసుకున్నాడు. 9వ రౌండ్లో మిహాయిల్ (బెలా రస్)పై కీలక విజయం...
న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్ చెస్ టైటిల్ను భారత జీఎం అభిజిత్ గుప్తా (8.5 పాయింట్లు) సొంతం చేసుకున్నాడు. 9వ రౌండ్లో మిహాయిల్ (బెలా రస్)పై కీలక విజయం సాధించిన అభిజిత్..
ఇంటర్నేషనల్ మాస్టర్ అరోనిక్ ఘోష్తో చివరి రౌండ్ను డ్రా చేసుకున్నాడు. నికీ టెన్కో (బెలారస్) రెండో, భారత గ్రాండ్మాస్టర్ దీప్తాయన్ ఘోష్ మూడో స్థానంలో నిలిచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News