మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదగా కొండ మెట్లు పుస్తకావిష్కరణ
ABN, Publish Date - Apr 16 , 2025 | 10:21 PM
హైదరాబాద్, ఏప్రిల్ 16: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సీ ఆర్ నాయుడు ఆత్మకథ కొండ మెట్లు పుస్తకాన్ని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. బుధవారం జూబ్లీహిల్స్లోని ఓ హోటల్ ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
1/6
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సీ ఆర్ నాయుడు ఆత్మకథ కొండ మెట్లు పుస్తకాన్ని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుతోపాటు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తదితరులు ఆవిష్కరించారు.
2/6
ఈ కార్యక్రంలో ప్రసంగిస్తున్న మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు
3/6
కొండ మెట్లు పుస్తకాన్ని పరిశీలిస్తున్న ఎం వెంకయ్యనాయుడు
4/6
కొండగట్టు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఐపీఎస్ మాజీ అధికారి సీఆర్ నాయుడు, ఐఏఎస్ మాజీ అధికారి కె. లక్ష్మీనారాయణ తదితరులు
5/6
ఈ కార్యక్రమానికి హాజరైన ఆహ్వానితులు
6/6
ఈ కార్యక్రమానికి హాజరైన ఆహ్వానితులు
Updated at - Apr 16 , 2025 | 10:21 PM