యాదాద్రికి గవర్నర్.. మహాపూర్ణాహుతిలో జిష్ణుదేవ్ వర్మ

ABN, Publish Date - Mar 10 , 2025 | 01:12 PM

Governor Visit Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహాపూర్ణాహుతిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు.

Updated at - Mar 10 , 2025 | 01:42 PM