యాదాద్రికి గవర్నర్.. మహాపూర్ణాహుతిలో జిష్ణుదేవ్ వర్మ
ABN, Publish Date - Mar 10 , 2025 | 01:12 PM
Governor Visit Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహాపూర్ణాహుతిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు.
1/8
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
2/8
యాదాద్రిలో ఘనంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం
3/8
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాపూర్ణాహుతిలో పాల్గొన్న గవర్నర్
4/8
గవర్నర్కు స్వామివారి ప్రసాదాన్ని అందజేస్తున్న అర్చకులు
5/8
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సేవలో గవర్నర్
6/8
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రతిమను, లడ్డూ ప్రసాదాన్ని గవర్నర్కు అందిస్తున్న ఆలయ అధికారులు
7/8
గవర్నర్కు వేద ఆశీర్వాదం అందజేస్తున్న ఆలయ వేద పండితులు
8/8
యాదాద్రి ఆలయ అధికారులు, సిబ్బందితో గవర్నర్
Updated at - Mar 10 , 2025 | 01:42 PM