భారతదేశంలో వన్యప్రాణులను చూడటానికి 5 బెస్ట్ పార్క్స్ ఇవే..
ABN, Publish Date - Jun 05 , 2025 | 02:07 PM
భారతదేశంలో దట్టమైన అడవులు, పులులు, ఏనుగులు, ఖడ్గమృగాలు వంటి వన్యప్రాణులను చూడటానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అయితే, అందులో 5 ఉత్తమ ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
1/6
భారతదేశంలో వన్యప్రాణులను చూడటానికి 5 ఉత్తమ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..
2/6
రాజస్థాన్ లోని రణథంబోర్ నేషనల్ పార్క్.. పులులతో పాటు, చిరుతలు, ఎలుగుబంట్లు, మొసళ్ళు కూడా ఉన్నాయి.
3/6
అస్సాం లోని కాజీరంగ జాతీయ ఉద్యానవనం.. అంతరించిపోతున్న ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది.
4/6
మధ్యప్రదేశ్ లోని కన్హా నేషనల్ పార్క్.. చిరుతలు, అడవి కుక్కలు, చిత్తడి జింకలు ఎక్కువగా ఉంటాయి.
5/6
పశ్చిమ బెంగాల్ లోని సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం.. విశాలమైన మడ అడవులు ఒక ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్నాయి
6/6
కర్ణాటక లోని బందీపూర్ జాతీయ ఉద్యానవనం.. ఏనుగులు, పులులకు ప్రసిద్ధి చెందింది.
Updated at - Jun 05 , 2025 | 02:07 PM