Narendra Modi In China: ఏడేళ్ల తర్వాత చైనాకు ప్రధాని నరేంద్ర మోదీ
ABN, Publish Date - Aug 30 , 2025 | 07:46 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత చైనాకు వెళ్లారు. 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణల అనంతరం ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం కూడా ఇదే ప్రధమం.
1/5
ఏడేళ్ల తర్వాత చైనాకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ
2/5
చైనాలో అడుగుపెట్టిన ప్రధానికి ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు
3/5
2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణల అనంతరం చైనాలో మోదీ పర్యటించడం ఇదే ప్రధమం
4/5
పర్యటనలో భాగంగా ఆదివారం నాడు షాంఘై సహకార శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్న ప్రధాని
5/5
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాల బాదుడుతో విరుచుకుపడుతున్న క్రమంలో ప్రత్యేకత సంతరించుకున్న మోదీ పర్యటన
Updated at - Aug 30 , 2025 | 07:46 PM