Narendra Modi In China: ఏడేళ్ల తర్వాత చైనాకు ప్రధాని నరేంద్ర మోదీ

ABN, Publish Date - Aug 30 , 2025 | 07:46 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత చైనాకు వెళ్లారు. 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణల అనంతరం ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం కూడా ఇదే ప్రధమం.

Updated at - Aug 30 , 2025 | 07:46 PM