పహల్గాం మృతుల ఆత్మశాంతికై క్యాండిల్స్ తో ర్యాలీ..
ABN, Publish Date - Apr 25 , 2025 | 09:46 PM
పహల్గాం ఉగ్ర దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
1/7
పహల్గాం ఉగ్ర దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
2/7
ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఐఎంఐ ఎంపీ అసదుద్దీ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా..
3/7
పహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా.. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ప్రదర్శన చేపట్టారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినదించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా నిర్మూలించాలన్నారు.
4/7
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. పర్యాటకులపై దాడి చేసి చంపేయడం తీవ్రమైన ఘటన అని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం డిమాండ్ చేశారు
5/7
అందరం ఒక్కటై ఉగ్రవాదంపై పోరాడాలని సీఎం పిలుపునిచ్చారు. కాగా, కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీల విదేశీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
6/7
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. గ్రామ గ్రామాన నిరసన ర్యాలీలు చేపట్టారు.
7/7
ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూనే.. ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. పర్యాటకులను చంపేసిన ఉగ్రమూకల అంతు చూడాలని ప్రజలందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
Updated at - Apr 25 , 2025 | 09:46 PM