Yadagirigutta Temple: యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షణ.. భారీగా పాల్గొన్న భక్తులు

ABN, Publish Date - Oct 22 , 2025 | 10:59 AM

కర్తీక మాసం ప్రారంభం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట పుణ్య క్షేత్రంలో బుధవారం భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఆలయ అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దంపతులు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవోతోపాటు భారీగా భక్తులు పాల్గొన్నారు.

Yadagirigutta Temple: యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షణ.. భారీగా పాల్గొన్న భక్తులు 1/5

కర్తీక మాసం ప్రారంభం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట పుణ్య క్షేత్రంలో బుధవారం భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టారు.

Yadagirigutta Temple: యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షణ.. భారీగా పాల్గొన్న భక్తులు 2/5

ఆలయ అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దంపతులు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవోతోపాటు భారీగా భక్తులు పాల్గొన్నారు.

Yadagirigutta Temple: యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షణ.. భారీగా పాల్గొన్న భక్తులు 3/5

కొండపై కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మూలమూర్తులను దర్శించుకుని భక్తులు అనంతరం ఆవు నెయ్యితో దీపాలను వెలిగించారు.

Yadagirigutta Temple: యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షణ.. భారీగా పాల్గొన్న భక్తులు 4/5

కార్తీక మాసం ప్రారంభం కావడంతో యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తుతున్నారు.

Yadagirigutta Temple: యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షణ.. భారీగా పాల్గొన్న భక్తులు 5/5

భక్తులు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated at - Oct 22 , 2025 | 11:00 AM