Sangareddy: తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు..!
ABN, Publish Date - Jul 06 , 2025 | 07:23 PM
తొలి ఏకాదశి సందర్భంగా సంగారెడ్డిలోని పలు ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. దేవాలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1/5
సంగారెడ్డిలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
2/5
విష్ణు నామస్మరణలతో మార్మోమోగిన ఆలయ ప్రాంగణాలు
3/5
విత్ర దినాన విష్ణువును ఆరాధించి, ఉపవాసం ఉండటం వల్ల ఆశీర్వాదాలను పొందుతారని భక్తుల నమ్మకం
4/5
దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు
5/5
భక్తులను ఆశీర్వదిస్తున్న పూజారులు..
Updated at - Jul 06 , 2025 | 07:23 PM