Union Ministers: విశాఖకు కేంద్రమంత్రులు.. ఆ అధికారులతో కీలక సమీక్ష..

ABN, Publish Date - Jan 30 , 2025 | 02:17 PM

కేంద్రమంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మ విశాఖకు చేరుకున్నారు. ఇటీవల విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రులు విశాఖకు చేరుకున్నారు.

Updated at - Jan 30 , 2025 | 02:29 PM