Union Ministers: విశాఖకు కేంద్రమంత్రులు.. ఆ అధికారులతో కీలక సమీక్ష..
ABN, Publish Date - Jan 30 , 2025 | 02:17 PM
కేంద్రమంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మ విశాఖకు చేరుకున్నారు. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రులు విశాఖకు చేరుకున్నారు.
1/5
విశాఖకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖామంత్రి కుమారస్వామి, కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.
2/5
గజమాలతో ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు, స్థానిక విద్యార్థులు
3/5
స్టీల్ప్లాంట్ పరిపాలన భవనం వద్దకు చేరుకోని అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించనున్న కేంద్రమంత్రులు
4/5
స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటామనే దానిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం
5/5
మరోవైపు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ గత1449 రోజుల నుంచి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతల దీక్షలు
Updated at - Jan 30 , 2025 | 02:29 PM