Tirumala Brahmotsavam: శ్రీవారి సన్నిధిలో ఆకట్టుకున్న కళా ప్రదర్శన
ABN, Publish Date - Sep 30 , 2025 | 10:25 PM
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవాన్ని టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత శ్రీవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగార. ఈ సందర్భంగా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన కళా ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
1/9
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
2/9
ఈ సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవాన్ని టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు.
3/9
ఆ తర్వాత శ్రీవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగారు.
4/9
ఈ సందర్భంగా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన కళా ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
5/9
శ్రీవారి బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి.
6/9
బ్రహ్మోత్సవాలు వేళ.. తిరుమలకు భారీగా భక్తులు పోటెత్తారు.
7/9
బ్రహ్మోత్సవాల వేళ.. తిరుమలలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
8/9
భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
9/9
ఈ బ్రహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కళా ప్రదర్శలు ప్రతి ఒక్కరి ఆకట్టుకున్నాయి.
Updated at - Sep 30 , 2025 | 10:28 PM