TDP Mahanadu: మూడో రోజు ఘనంగా మహానాడు కార్యక్రమం
ABN, Publish Date - May 29 , 2025 | 04:04 PM
కడప జిల్లాలో మహానాడు కార్యక్రమం మూడో రోజు ఘనంగా జరుగుతోంది. చివరి రోజు కావడంతో అన్ని జిల్లాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
1/7
కడప జిల్లాలో ఘనంగా మూడో రోజు మహానాడు కార్యక్రమం
2/7
చివరి రోజు కావడంతో అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు
3/7
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలు ఏర్పాటు చేసిన టీడీపీ
4/7
మహానాడు కార్యక్రమానికి సైకిల్పై వచ్చిన టీడీపీ అభిమాని
5/7
మహానాడులో ఎక్కడ చూసినా జన సునామీ..
6/7
మహానాడు కార్యక్రమంలో సంతోషంగా సైకిల్ గుర్తును చూపిస్తున్న టీడీపీ ప్రియులు
7/7
మహానాడు కార్యక్రమానికి తాము సైతం అంటున్న చిన్నారులు
Updated at - May 29 , 2025 | 04:27 PM