Simhachalam Tragedy: సింహాచలం ఘటన.. కేజీహెచ్‌ వద్ద బంధువుల రోదనలు

ABN, Publish Date - Apr 30 , 2025 | 10:40 AM

Simhachalam Tragedy: సింహాచలం అప్పన్న ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. చందనోత్సవం సందర్భంగా టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులపై గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Simhachalam  Tragedy: సింహాచలం ఘటన.. కేజీహెచ్‌ వద్ద బంధువుల రోదనలు 1/9

సింహాచలం ఘటన.. కేజీహెచ్‌ వద్ద బంధువుల రోదనలు

Simhachalam  Tragedy: సింహాచలం ఘటన.. కేజీహెచ్‌ వద్ద బంధువుల రోదనలు 2/9

సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు

Simhachalam  Tragedy: సింహాచలం ఘటన.. కేజీహెచ్‌ వద్ద బంధువుల రోదనలు 3/9

శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీసి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు

Simhachalam  Tragedy: సింహాచలం ఘటన.. కేజీహెచ్‌ వద్ద బంధువుల రోదనలు 4/9

కేజీహెచ్ మార్చురీ వద్ద రోధిస్తున్న మృతి చెందిన వెంకట్రావు బంధువులు

Simhachalam  Tragedy: సింహాచలం ఘటన.. కేజీహెచ్‌ వద్ద బంధువుల రోదనలు 5/9

విశాఖ కేజీహెచ్‌ వద్ద మృతి చెందిన వారి బంధువుల రోదనలు మిన్నంటాయి.

Simhachalam  Tragedy: సింహాచలం ఘటన.. కేజీహెచ్‌ వద్ద బంధువుల రోదనలు 6/9

దర్శనానికి వచ్చి ఇలా తమ వారిని పోగొట్టుకోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Simhachalam  Tragedy: సింహాచలం ఘటన.. కేజీహెచ్‌ వద్ద బంధువుల రోదనలు 7/9

కేజీహెచ్ మార్చురీ వద్ద మృతి చెందిన భార్యాభర్తలు మహేష్, శైలజ బంధువుల రోదన

Simhachalam  Tragedy: సింహాచలం ఘటన.. కేజీహెచ్‌ వద్ద బంధువుల రోదనలు 8/9

మృతుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు భార్యాభర్తలు ఉమా మహేష్, శైలజ, వెంకటరత్నం, మహాలక్ష్మి వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు

Simhachalam  Tragedy: సింహాచలం ఘటన.. కేజీహెచ్‌ వద్ద బంధువుల రోదనలు 9/9

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటకు చెందిన పత్తి దుర్గా స్వామి నాయుడు , మణికంఠ మృతి చెందారు

Updated at - Apr 30 , 2025 | 10:49 AM