Simhachalam Tragedy: సింహాచలం ఘటన.. కేజీహెచ్ వద్ద బంధువుల రోదనలు
ABN, Publish Date - Apr 30 , 2025 | 10:40 AM
Simhachalam Tragedy: సింహాచలం అప్పన్న ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. చందనోత్సవం సందర్భంగా టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులపై గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
1/9
సింహాచలం ఘటన.. కేజీహెచ్ వద్ద బంధువుల రోదనలు
2/9
సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు
3/9
శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీసి విశాఖ కేజీహెచ్కు తరలించారు
4/9
కేజీహెచ్ మార్చురీ వద్ద రోధిస్తున్న మృతి చెందిన వెంకట్రావు బంధువులు
5/9
విశాఖ కేజీహెచ్ వద్ద మృతి చెందిన వారి బంధువుల రోదనలు మిన్నంటాయి.
6/9
దర్శనానికి వచ్చి ఇలా తమ వారిని పోగొట్టుకోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
7/9
కేజీహెచ్ మార్చురీ వద్ద మృతి చెందిన భార్యాభర్తలు మహేష్, శైలజ బంధువుల రోదన
8/9
మృతుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు భార్యాభర్తలు ఉమా మహేష్, శైలజ, వెంకటరత్నం, మహాలక్ష్మి వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు
9/9
తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటకు చెందిన పత్తి దుర్గా స్వామి నాయుడు , మణికంఠ మృతి చెందారు
Updated at - Apr 30 , 2025 | 10:49 AM