Minister Lokesh: ఉత్తమ కార్యకర్తలకు మంత్రి లోకేష్ అభినందనలు
ABN, Publish Date - Mar 31 , 2025 | 04:03 PM
Minister Lokesh: యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్యకర్తలను అభినందించారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
1/11
యలమంచిలిలో ఉత్తమ కార్యకర్తల సమవేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్
2/11
జూన్ నుంచి మనం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సూచన
3/11
కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ
4/11
భిన్నాభిప్రాయాలు ఉన్నా అందరూ కలసికట్టుగా ముందుకుసాగాలని పిలుపునిచ్చిన మంత్రి లోకేష్
5/11
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకే అగ్రతాంబూలం, ఆ తర్వాతే ఎవరైనా అని లోకేష్ స్పష్టం చేశారు.
6/11
ఏ నాయకుడు కూడా ఒకే పదవిలో మూడుసార్లకు మించి ఉండకూడదని ప్రతిపాదిస్తున్నామని, గ్రామస్థాయి అధ్యక్షుడికి కూడా పొలిట్ బ్యూరోలో స్థానం లభించే పరిస్థితి రావాలన్న మంత్రి.
7/11
ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లాలని మంత్రి లోకేష్ కార్యకర్తలను కోరారు.
8/11
ఉత్తమ కార్యకర్తలను మంత్రి లోకేష్ అభినందించారు.
9/11
సభ్యత్వం, మన టీడీపీ, భవిష్యత్తుకు గ్యారంటీ వంటి అంశాల్లో అవార్డు అందుకున్న ధర్మాల ఆదిరెడ్డి అనే కార్యకర్తను ప్రత్యేకంగా అభినందించారు.
10/11
పలు సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొచ్చిన కార్యకర్తలు.
11/11
యలమంచిలిలో మంత్రి లోకేష్తో నేతలు.
Updated at - Mar 31 , 2025 | 04:05 PM