Share News

Leave India notice: భారత్‌ను వీడకుంటే మూడేళ్ల జైలు.. 3లక్షల ఫైన్‌

ABN , Publish Date - Apr 28 , 2025 | 04:37 AM

భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ రాష్ట్రీయులపై కఠిన చర్యలు తీసుకోడానికి హెచ్చరించింది. వారు నిబంధనలను పాటించకపోతే మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా రూ. 3 లక్షల జరిమానా విధించేందుకు సిద్ధమని తెలిపింది.

Leave India notice: భారత్‌ను వీడకుంటే మూడేళ్ల జైలు.. 3లక్షల ఫైన్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: విధించిన గడువులోగా భారత్‌ను విడిచి తిరిగి వెళ్లకుంటే కఠిన చర్యలు ఉంటాయని పాకిస్థానీలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ ఆదేశాలు పాటించకుంటే మూడేళ్ల జైలు శిక్షగానీ రూ.3 లక్షల జరిమానాగానీ విధిస్తామని తెలిపింది. లేదంటే రెండు శిక్షలూ విధించే అవకాశం ఉందని తెలిపింది. మెడికల్‌ వీసాలు ఉన్నవారు మంగళవారంలోగా వెళ్లిపోవాలని ఆదేశించింది. వీసా ఆన్‌ అరైవల్‌, బిజినెస్‌, జర్నలిస్టు వంటి 12 రకాల వీసాలపై వచ్చినవారు ఆదివారం నాటికి, సార్క్‌ వీసాలు ఉన్నవారు శనివారం నాటికే దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని ఇంతకుముందే సూచించింది. ‘లీవ్‌ ఇండియా’ పేరుతో నోటీసులు పంపించింది.


ఇవి కూడా చదవండి:

Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా

Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు

Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా

Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 28 , 2025 | 05:21 AM