Pahalgam Attack: భారత వ్యతిరేక వ్యాఖ్యలతో అసోం ఎమ్మెల్యే అరెస్టు
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:32 AM
పహల్గామ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్కు మద్దతుగా మాట్లాడిన 19 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అసోం ఎమ్మెల్యే అనిముల్ ఇస్లాం కూడా ఉన్నారు, ఆయనకు కోర్టు నాలుగు రోజుల రిమాండ్ విధించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: పహల్గాం ఉగ్రదాడి వేళ పాకిస్థాన్కు మద్దతుగా, భారతదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 19 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అసోం ప్రతిపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అనిముల్ ఇస్లాం, పలువురు విద్యార్థులు ఉన్నారు. 2019లో జరిగిన పుల్వామా దాడి ప్రస్తుతం జరిగిన పహల్గాం ఉగ్రదాడి భారత ప్రభుత్వం పన్నిన కుట్రలంటూ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే అనిముల్ ఇస్లాంను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆయనకు నాలుగు రోజుల రిమాండ్ విధించింది.
ఇవి కూడా చదవండి:
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News