Military Assistance Fund: ఆర్మీ ఆధునీకరణకు విరాళాల సేకరణ అబద్ధం
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:26 AM
పహల్గాం ఘటన నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ప్రజల దేశభక్తిని ఉపయోగించి వాట్సాప్లో మోసాలు చేస్తున్నారని కేంద్ర రక్షణ శాఖ హెచ్చరించింది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతిపాదన మేరకు ప్రధాని మోదీ సైనిక సహాయనిధిని ఏర్పాటు చేసినట్లు ప్రచారం చేస్తున్న మోసపూరిత సందేశాలను నమ్మవద్దని అధికారులు సూచించారు. ఈ సందేశాలు ప్రజల నుంచి విరాళాలు సేకరించే ఉద్దేశ్యంతో వైరల్ అవుతున్నాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఆర్మీ ఆధునీకరణకు, సైనిక సహాయనిధి కోసం విరాళాలు సేకరిస్తున్నారంటూ, మీకు తోచిన సాయాన్ని చేయాలంటూ వాట్సా్పలో చక్కర్లు కొడుతున్న సందేశాన్ని నమ్మవద్దని కేంద్ర రక్షణ శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. పహల్గాం ఘటన నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ప్రజల దేశభక్తిని అనుకూలంగా మార్చుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతిపాదన మేరకు ప్రధాని మోదీ సైనిక సహాయనిఽధిని ఏర్పాటు చేశారంటూ వాట్సా్పలో సందేశం వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News