Narendranath Award: నరేంద్రనాథ్కు గౌరవ పురస్కారం
ABN , Publish Date - Jul 26 , 2025 | 01:31 AM
ఆంధ్రా షుగర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్ళపూడి నరేంద్ర నాథ్కు..
తణుకు, (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా షుగర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్ళపూడి నరేంద్ర నాథ్కు శతాబ్ది కాల గౌరవ పురస్కారం లభించిం ది. ఈ నెల 24న న్యూఢిల్లీలో జరిగిన 83వ షుగర్ టెక్నాలజిస్ట్స్ అసోసియేషన్ సమా వేశంలో ఈ పురస్కారం అందుకున్నారు. భారతీయ చక్కెర, అనుబంధ పరిశ్రమల అభివృద్ధి, పురోగతికి నరేంద్రనాథ్ జీవితకాల అంకిత భావానికి, అత్యుత్తమ సహకారానికి, నిబద్దతకు గుర్తింపుగా పురస్కారం వచ్చినట్లు ఆంధ్రా షుగర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News