ఐటీ రిటర్న్ల గడువు పెంపు
ABN , Publish Date - May 28 , 2025 | 05:39 AM
2025-26 పన్ను మదింపు సంవత్సరానికి ఐటీ రిటర్న్ల దాఖలు గడువును ఆదాయపు పన్ను శాఖ జూలై 31 నుంచి సెప్టెంబరు 15 వరకు పొడిగించింది. వ్యక్తిగత ఐటీ చెల్లింపుదారులు...
న్యూఢిల్లీ: 2025-26 పన్ను మదింపు సంవత్సరానికి ఐటీ రిటర్న్ల దాఖలు గడువును ఆదాయపు పన్ను శాఖ జూలై 31 నుంచి సెప్టెంబరు 15 వరకు పొడిగించింది. వ్యక్తిగత ఐటీ చెల్లింపుదారులు, అవిభక్త హిందూ కుటుంబాలు, తమ అకౌంట్స్ను ఆడిట్ చేయించాల్సిన అవసరం లేని సంస్థలకు ఈ వెసులుబాటు వర్తిస్తుందని సీబీడీటీ తెలిపింది. ఐటీఆర్ ఫారాల్లో చేసిన మార్పులు, చేర్పులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్లో ఐఫోన్లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి