RK Beach: ఆర్కే బీచ్ లో ముగ్గురు యువకులు గల్లంతు..
ABN , Publish Date - Aug 24 , 2025 | 09:08 PM
విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వచ్చిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. దీంతో భయాందోళనలు నెలకొన్నాయి.
విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వచ్చిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. దీంతో భయాందోళనలు నెలకొన్నాయి. లైఫ్గార్డ్స్ వెంటనే స్పందించి ఆ ముగ్గురినీ రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ ముగ్గురికీ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రసుతం ఆ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉన్నట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి
భార్యను చంపిన భర్త.. చిన్న పిల్లాడు మొత్తం..
విశాఖపట్నంలో సేనతో సేనాని కార్యక్రమం.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల