ప్రాఽథమిక పాఠశాలను విలీనం చేయవద్దు
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:45 PM
:కొండపోలేరు ప్రాథమిక పాఠశాల విలీనం చేయవద్దని గ్రామస్థులు కోరారు.ఈ మేరకు ఎంఈవో శివరాంప్రసాద్కు సోమ వారం వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల లో 28 మంది చదువుతున్నారని, 3,4,5 తరగతుల్లో 15 మంది విద్యార్థులను పోలేరు పాఠశాలలో విలీనం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని తెలిపారు.

కంచిలి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి):కొండపోలేరు ప్రాథమిక పాఠశాల విలీనం చేయవద్దని గ్రామస్థులు కోరారు.ఈ మేరకు ఎంఈవో శివరాంప్రసాద్కు సోమ వారం వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల లో 28 మంది చదువుతున్నారని, 3,4,5 తరగతుల్లో 15 మంది విద్యార్థులను పోలేరు పాఠశాలలో విలీనం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని తెలిపారు. తమ గ్రామానికి చెందిన విద్యార్థులు 2018-19 విద్యా సంవత్సరం నుంచి ప్రైవే టు పాఠశాలలకు వెల్లకుండా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుం టున్నారని తెలిపారు. ఇప్పుడు విలీనం చేస్తే మళ్లీ ప్రైవేటు పాఠశాలల్లో చేరే అవ కాశముంటుందని, దీంతో లీనం నిలుపుదల చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ చైర్మన్, యువత పాల్గొన్నారు.