RGUKT: ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు 10 వరకు దరఖాస్తుల స్వీకరణ
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:38 AM
ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీలలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులకు దరఖాస్తు గడువును జూన్ 10 వరకు పొడిగించారు. ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల సర్టిఫికెట్ పరిశీలన ప్రక్రియ శనివారంతో పూర్తైంది.
నూజివీడు టౌన్, మే 31 (ఆంధ్రజ్యోతి): ఆర్జీయుకేటీ పరిథిలోని నాలుగు ట్రిపుల్ ఐటీలలో ఇంటిగ్రేటెడ్ విద్యలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించా రు. జూన్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రిజిస్ట్రార్ ఎస్.అరమరేంద్రకుమార్ తెలిపారు. 2వ తేదీ నుంచి యూనివర్సిటీ వెబ్సైట్ లేదా ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా విద్యార్థులు దరఖాస్తులను దాఖలు చేయవచ్చని ఆయన తెలిపారు. కాగా, నాలుగు ట్రిప ుల్ ఐటీ క్యాంప్సలలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ప్రవేశాలకు నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల సర్టిఫికెట్ పరిశీలన శనివారం ముగిసింది.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్లో కరోనా.. ఐసోలేషన్కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News