Share News

AP Congress Committee 2025: ఏపీ కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా లింగంశెట్టి ఈశ్వరరావు

ABN , Publish Date - Jun 05 , 2025 | 06:01 AM

ఏపీ కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా లింగంశెట్టి ఈశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ బుధవారం ప్రకటించారు.

AP Congress Committee 2025: ఏపీ కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా లింగంశెట్టి ఈశ్వరరావు

న్యూఢిల్లీ, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): ఏపీ కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా లింగంశెట్టి ఈశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ బుధవారం ప్రకటించారు. ఏపీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా ఆమంచి కృష్ణమోహన్‌, షేక్‌ మస్తాన్‌ వలి, మేరజోతు సూర్య నాయక్‌, ఉడత వెంకటరావు యాదవ్‌, సయ్యద్‌ జావీద్‌ అన్వర్‌, అరిగెల అరుణ కుమారి నియమితులయ్యారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 06:01 AM