Share News

విద్యార్థులకు అభినందనలు

ABN , Publish Date - Feb 18 , 2025 | 12:15 AM

విద్యార్థులు చదువు సంబంధమైన పోటీలో పాల్గొనడం వల్ల నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవచ్చని వీరమాచనేని పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్‌సూల్‌ ప్రిన్సిపాల్‌ మేడా సీతారామయ్య చెప్పారు.

విద్యార్థులకు అభినందనలు
బహుమతులు పొందిన విద్యార్థులతో ప్రిన్సిపాల్‌ మేడా సీతారామయ్య తదితరులు

విద్యార్థులకు అభినందనలు

మొగల్రాజపురం, ఫిబ్రవరి 17 ( ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువు సంబంధమైన పోటీలో పాల్గొనడం వల్ల నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవచ్చని వీరమాచనేని పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్‌సూల్‌ ప్రిన్సిపాల్‌ మేడా సీతారామయ్య చెప్పారు. పీబీ సిద్ధార్థ కళాశాల స్టూడెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ ఆధ్వర్యంలో ఈ నెల 12న జరిగిన సింటిలా 6.0 కార్యక్రమంలో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సొలేషన్‌ బహుమతులు సాధించిన విద్యార్థులను సోమవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ రోజ్‌మేరీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 18 , 2025 | 12:15 AM