Share News

Tirumala visit: శ్రీవారి సేవలో కర్ణాటక, ఒడిశా గవర్నర్లు

ABN , Publish Date - Aug 05 , 2025 | 06:45 AM

తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కర్ణాటక, ఒడిశా రాష్ర్టాల గవర్నర్లు థావర్‌

Tirumala visit: శ్రీవారి సేవలో కర్ణాటక, ఒడిశా గవర్నర్లు

తిరుమల, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కర్ణాటక, ఒడిశా రాష్ర్టాల గవర్నర్లు థావర్‌ చంద్‌ గెహ్లోత్‌, కంభంపాటి హరిబాబు దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వారిని వేదపండితులు ఆశీర్వదించగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

Updated Date - Aug 05 , 2025 | 06:45 AM