AP Information Commission: సమాచార కమిషన్ కార్యదర్శిగా ఆంజనేయులు
ABN , Publish Date - May 02 , 2025 | 06:32 AM
వీ. ఆంజనేయులును ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఈఎ్సఐ డైరెక్టర్గా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ కార్యదర్శిగా వి.ఆంజనేయులును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఐఆర్టీఎస్ అధికారి అయిన ఆంజనేయులు ప్రస్తుతం ఈఎ్సఐ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఏపీ సమాచార కమిషన్ కార్యదర్శిగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News