Tirumala: తిరుమలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ABN , Publish Date - Jun 20 , 2025 | 05:50 AM
ఆర్టీసీ బస్సుల ఉచిత ట్రిప్పులను తిరుమలలోని అశ్విని ఆస్పత్రి సర్కిల్ వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు.
సేవలను ప్రారంభించిన టీటీడీ అదనపు ఈవో
తిరుమల, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆర్టీసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సేవలను గురువారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్టీసీ బస్సుల ఉచిత ట్రిప్పులను తిరుమలలోని అశ్విని ఆస్పత్రి సర్కిల్ వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు.