Share News

FASTag Mandatory for Tirumala Vehicles: 15 నుంచి ఫాస్టాగ్‌ ఉంటేనే తిరుమలకు

ABN , Publish Date - Aug 13 , 2025 | 04:30 AM

తిరుమలకు ప్రయాణించే వాహనాలకు ఇక నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి. ఆగస్టు 15 వేకువజాము..

FASTag Mandatory for Tirumala Vehicles: 15 నుంచి ఫాస్టాగ్‌ ఉంటేనే తిరుమలకు

తిరుమల, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): తిరుమలకు ప్రయాణించే వాహనాలకు ఇక నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి. ఆగస్టు 15 వేకువజాము 3 గంటల నుంచి దీనిని అమలు చేస్తారు. ఫాస్టాగ్‌ లేని వాహనాలను అలిపిరి టోల్‌గేట్‌లో ఆపేస్తారు. ఫాస్టాగ్‌ లేకుండా వచ్చిన వాహనదారులు ఇబ్బంది పడకుండా ఇక్కడి పొల్యూషన్‌ కౌంటర్‌ వద్ద ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో ఫాస్టాగ్‌ జారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - Aug 13 , 2025 | 07:11 AM