Share News

CM Chandrababu Naidu: నేడు 3 జిల్లాలకు సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 27 , 2025 | 07:03 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు

CM Chandrababu Naidu: నేడు 3 జిల్లాలకు సీఎం చంద్రబాబు

  • ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడులో పర్యటన

అమరావతి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30కు విజయవాడలో జరిగే జీఎ్‌ఫఎ్‌సటీ టూరిజం కాంక్లేవ్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం గుంటూరు ఆర్‌వీఆర్‌, జేసీ కళాశాలలో జరిగే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫర్‌ ఏపీ పోలీస్‌ - హ్యాకథాన్‌ 2025 కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో జిందాల్‌ వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ను పరిశీలిస్తారు.

Updated Date - Jun 27 , 2025 | 07:16 AM