వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు
ABN , Publish Date - Feb 03 , 2025 | 01:59 AM
స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సెలవు రోజు కావడంతో ఉదయం నుంచే ఆలయానికి తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. క్యూలైన్లలో భక్తుల మధ్య ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.

ఐరాల(కాణిపాకం), ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సెలవు రోజు కావడంతో ఉదయం నుంచే ఆలయానికి తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. క్యూలైన్లలో భక్తుల మధ్య ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.