Andhra Pradesh: ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం
ABN , Publish Date - Jan 08 , 2025 | 01:02 PM
Andhra Pradesh: ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహించనుంది.