ఓడిపోయిన తర్వాత గుర్తుకొచ్చాయా..? ఐదేళ్లు గాడిదలు కాసావా
ABN, Publish Date - Nov 22 , 2024 | 09:42 PM
సొంత అన్నా చెల్లెలు వైఎస్ జగన్, వైఎస్ షర్మిలల మధ్య పోరు జరుగుతుంది. ఆ క్రమంలో వైఎస్ షర్మిలపై గతంలో సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం జరిగింది. దీనిపై ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన మాట్లాడారు. ఆ క్రమంలో ఈ తప్పుడు ప్రచారం అంతా సీఎం నారా చంద్రబాబు నాయుడు బావమరది నందమూరి బాలకృష్ణకు చెందిన ఎన్బీకే టవర్స్ నుంచి జరిగిందని ఆరోపించారు.
సొంత అన్నా చెల్లెలు వైఎస్ జగన్, వైఎస్ షర్మిలల మధ్య పోరు జరుగుతుంది. ఆ క్రమంలో వైఎస్ షర్మిలపై గతంలో సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం జరిగింది. దీనిపై ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన మాట్లాడారు. ఆ క్రమంలో ఈ తప్పుడు ప్రచారం అంతా సీఎం నారా చంద్రబాబు నాయుడు బావమరది నందమూరి బాలకృష్ణకు చెందిన ఎన్బీకే టవర్స్ నుంచి జరిగిందని ఆరోపించారు.
దీనిపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఈ విషయం తెలిసినప్పుడు.. గత ఐదేళ్లు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అని ప్రశ్నించారు. ఆ సమయంలో మీరు.. ఈ విషయంపై ఎందుకు దర్యాప్తు చేయలేదంటూ సొంత సోదరుడు వైఎస్ జగన్ను వైఎస్ షర్మిల నిలదీశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 22 , 2024 | 09:42 PM