జనసైనికుడిపై వైసీపీ మూకుమ్మడి దాడి..

ABN, Publish Date - Mar 28 , 2024 | 10:41 AM

అమరావతి: వైసీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మచిలీపట్నంలో పేర్ని నానీ అనుచరులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఉల్లిపాలెంలో ఓ టీడీపీ సానుభూతిపరుడిపై దాడి చేసిన నానీ అనుచరులు ఇప్పుడు పేస్‌బుక్‌లో వైసీపీ వ్యతిరేక పోస్టులు పెడుతున్నారంటూ...

అమరావతి: వైసీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మచిలీపట్నంలో పేర్ని నానీ అనుచరులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఉల్లిపాలెంలో ఓ టీడీపీ సానుభూతిపరుడిపై దాడి చేసిన నానీ అనుచరులు ఇప్పుడు పేస్‌బుక్‌లో వైసీపీ వ్యతిరేక పోస్టులు పెడుతున్నారంటూ తోట యశ్వంత్ అనే జనసైనికుడిపై మూకుమ్మడి దాడి చేశారు. పేర్నినాని సమక్షంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి తర్వాత ఆయనను పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న జనసైనికులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 28 , 2024 | 10:41 AM