పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత

ABN, Publish Date - Jan 04 , 2024 | 01:58 PM

పల్నాడు జిల్లా: దాచేపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ కార్మికులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలో భాగంగా దాచేపల్లిలో మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కి నిరసనకు దిగారు.

పల్నాడు జిల్లా: దాచేపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ కార్మికులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలో భాగంగా దాచేపల్లిలో మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. అద్దంకి మార్కెట్ పల్లి హైవేపై కార్మికులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకుని వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 04 , 2024 | 01:58 PM