జనానికి నరకం చూపిస్తున్న జగన్ పర్యటనలు..

ABN, Publish Date - Mar 29 , 2024 | 12:40 PM

అమరావతి: సీఎం జగన్ పర్యటనలు జనానికి నరకం చూపిస్తున్నాయి. కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో శుక్రవారం సిద్ధం సభ జరగనుంది. ఈ సభకు జగన్మోహన్ రెడ్డి రానుండడంతో జన సమీకరణ కోసం భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించారు.

అమరావతి: సీఎం జగన్ పర్యటనలు జనానికి నరకం చూపిస్తున్నాయి. కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో శుక్రవారం సిద్ధం సభ జరగనుంది. ఈ సభకు జగన్మోహన్ రెడ్డి రానుండడంతో జన సమీకరణ కోసం భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించారు. దీంతో అరకొర బస్సులతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వచ్చిన బస్పుల్లో సామర్ధ్యానికి మించి 80 మందికిపైగా ఎక్కుతుండడంతో అల్లాడిపోతున్నారు. గంటలకొద్దీ బస్టాండ్‌లోనే ప్రయాణీకులు పడిగాపులు కాస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 29 , 2024 | 12:40 PM