ఓఆర్ఆర్ అవకతవకలపై సీఎం కీలక నిర్ణయం..

ABN, Publish Date - Feb 29 , 2024 | 10:18 AM

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) టోల్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న ముఖ్యమంత్రి.. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించారు.

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) టోల్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న ముఖ్యమంత్రి.. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించారు. సీబీఐ లేదా ఆ స్థాయి దర్యాప్తు సంస్థకు విచారణ బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ఎండీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 29 , 2024 | 10:18 AM