బొబ్బిలి గర్జనకు రా.. కదిలిరా

ABN, Publish Date - Jan 10 , 2024 | 11:00 AM

విజయనగరం జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ ముందుకు సాతున్నారు.

విజయనగరం జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గాల్లోని ప్రజలతో మమేకం అవుతూ అధికారపార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బొబ్బిలిలో రా.. కదిలిరా కార్యక్రమం సందర్భంగా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇందు కోసం జిల్లా టీడీపీ నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 10 , 2024 | 11:01 AM