267 ఎకరాలు స్వాహా.. అంతా జగన్ మాయ

ABN, Publish Date - Apr 16 , 2024 | 09:48 AM

అమరావతి: సుదీర్ఘకాలంగా ప్రభుత్వానికి.. కార్పొరేట్ సిమెంట్ కంపెనీకి న్యాయపోరాటం జరుగుతోంది. సుప్రీం, హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఆ కేసులు తేలేవరకు పోరాటం చేసే ప్రభుత్వానిదా? కార్పొరేట్ సిమెంట్ కంపెనీదా? అన్నది తేలిపోతుంది.

అమరావతి: సుదీర్ఘకాలంగా ప్రభుత్వానికి.. కార్పొరేట్ సిమెంట్ కంపెనీకి న్యాయపోరాటం జరుగుతోంది. సుప్రీం, హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఆ కేసులు తేలేవరకు పోరాటం చేసే ప్రభుత్వానిదా? కార్పొరేట్ సిమెంట్ కంపెనీదా? అన్నది తేలిపోతుంది. కానీ కంపెనీ ఒక ప్రతిపాదన చేసిందని, దాని ప్రకారం నడుచుకుందామని ఓ న్యాయ సలహా తీసుకున్న వైసీపీ సర్కార్ ఎన్నికల కోడ్ రావడానికి సరిగ్గా 24 గంటల ముందు రామ్‌కో సిమెంట్ కంపెనీకి తగిన మేలు చేసి పెట్టింది. జగ్గయ్యపేట మండలం, జయంతి పురం గ్రామంలో సున్నపురాయి నిల్వలు ఉన్న 267.30 ఎకరాల భూమిని ఆ కంపెనీకి కట్టబెట్టింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 16 , 2024 | 09:49 AM