Share News

ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:01 AM

ప్రతీ ఒక్కరు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కును వినియోగించుకోవాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఇబ్రహీంపట్నంలో పోలీసు, సీఐఎ్‌సఎఫ్‌ బలగాలతో కవాతు నిర్వహించారు.

ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
ఇబ్రహీంపట్నంలో కవాతు నిర్వహిస్తున్న పోలీసు బృందం

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్‌ 12 : ప్రతీ ఒక్కరు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కును వినియోగించుకోవాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఇబ్రహీంపట్నంలో పోలీసు, సీఐఎ్‌సఎఫ్‌ బలగాలతో కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సైలు మైబెల్లి, నాగరాజు, కృష్ణారెడ్డి, సత్నయ్య, జలందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 12:01 AM